Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ విరాట్ కోహ్లీనే టాప్ : ఎందులో?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (15:53 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన ర్యాంకుల పట్టికలో కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే టాప్ ర్యాంక్‌లో ఉన్న విరాట్.. తాజాగా 14 పాయింట్లు సాధించి మొత్తం 934 పాయింట్ల‌తో ర్యాంకింగ్స్‌లో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జ‌రిగిన రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో విరాట్ విరోచిత సెంచ‌రీ చేసిన విష‌యం తెలిసిందే. 
 
ఆ ఇన్నింగ్స్‌లో అత‌ను 123 ర‌న్స్ చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌.. బ్యాటింగ్ ర్యాంకుల్లో రెండ‌వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ, విలియ‌మ్స‌న్ మ‌ధ్య 19 పాయింట్ల తేడా ఉంది. ఇత‌ర ప్లేయ‌ర్లు టామ్ లాథ‌మ్‌, ఏంజిలో మాథ్యూస్‌, నాథ‌న్ లియాన్‌లు కూడా త‌మ ర్యాంక్‌ను మెరుగుప‌రుచుకున్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ, బుమ్రాలు త‌మ ర్యాంక్‌ను మెరుగుప‌రుచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments