Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ విరాట్ కోహ్లీనే టాప్ : ఎందులో?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (15:53 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన ర్యాంకుల పట్టికలో కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే టాప్ ర్యాంక్‌లో ఉన్న విరాట్.. తాజాగా 14 పాయింట్లు సాధించి మొత్తం 934 పాయింట్ల‌తో ర్యాంకింగ్స్‌లో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జ‌రిగిన రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో విరాట్ విరోచిత సెంచ‌రీ చేసిన విష‌యం తెలిసిందే. 
 
ఆ ఇన్నింగ్స్‌లో అత‌ను 123 ర‌న్స్ చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌.. బ్యాటింగ్ ర్యాంకుల్లో రెండ‌వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ, విలియ‌మ్స‌న్ మ‌ధ్య 19 పాయింట్ల తేడా ఉంది. ఇత‌ర ప్లేయ‌ర్లు టామ్ లాథ‌మ్‌, ఏంజిలో మాథ్యూస్‌, నాథ‌న్ లియాన్‌లు కూడా త‌మ ర్యాంక్‌ను మెరుగుప‌రుచుకున్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ, బుమ్రాలు త‌మ ర్యాంక్‌ను మెరుగుప‌రుచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

హమ్మయ్య... ఢిల్లీకి చేరుకున్న ఏపీ విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

తర్వాతి కథనం
Show comments