Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ వేలంలో నన్నెందుకు పక్కనబెట్టారయ్యా.. నేనేం తప్పు చేశానో?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (11:15 IST)
ఐపీఎల్‌లో తననెందుకు పక్కనబెట్టారంటూ టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ అడిగాడు. రాజస్థాన్ వేదికగా ఐపీఎల్ 12వ సీజన్ కోసం వేలం పాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేలం పాటలో తనను ఫ్రాంచైజీలు శుభ్రంగా మరిచిపోయాయని.. ఇంతకీ తనను విస్మరించే రీతిలో తానేం తప్పు చేశానో తనకు తెలియట్లేదని మనోజ్ తివారీ అన్నాడు. 
 
దీంతో మనస్తాపం చెందిన మనోజ్ తివారీ.. తనను కొనుగోలు చేయకపోవడానికి గల కారణం ఏమిటని ట్విట్టర్‌లో ప్రశ్నించాడు. అంతేగాకుండా మనోజ్ తివారీ తాను సాధించిన రికార్డులను, ట్రోఫీలను కూడా షేర్ చేశాడు. 
 
భారత్ తరపున సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన తర్వాత వరుసగా 14 మ్యాచ్‌లలో తప్పించారని.. 2017 ఐపీఎల్‌లో సాధించిన అవార్డులను చూస్తుంటే.. ఏం తప్పు చేశానో తనకు తెలియట్లేదన్నాడు. 
 
దీనిపై నెటిజన్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలను తప్పుబడుతున్నారు. క్రేజున్న ఆటగాళ్లే కాకుండా రికార్డులున్న.. మైదానంలో రాణించగలిగే సత్తా వున్న క్రికెటర్ల పట్ల ఫ్రాంచైజీలు ఎందుకు దృష్టి పెట్టలేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments