Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిటైర్మెంట్ తర్వాత ఎల్ఎల్‌సి కోసం శిఖర్ ధావన్

సెల్వి
సోమవారం, 26 ఆగస్టు 2024 (16:06 IST)
భారత మాజీ ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సి) కోసం సంతకం చేశాడు. ఎల్ఎల్‌సి తన తదుపరి సీజన్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించనుంది.
 
ఇందులో లీగ్‌లో పోటీ పడుతున్న రిటైర్డ్ క్రికెట్ దిగ్గజాలు పాల్గొంటారు. శిఖర్ కెరీర్‌లో 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, వన్డేల్లో 44.1 సగటుతో 6,793 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున టీ20లో 91.35 స్ట్రైక్ రేట్‌తో 1759 పరుగులు చేశాడు.
 
ఐపీఎల్ కెరీర్‌లో, అతను 269 మ్యాచ్‌లు ఆడాడు. 40 సగటుతో 10,867 పరుగులు చేశాడు. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్‌తో అభిమానులను పలకరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments