Webdunia - Bharat's app for daily news and videos

Install App

రో"హిట్".. 'సరిలేరు నీకెవ్వరు'...

Webdunia
బుధవారం, 17 జులై 2019 (18:35 IST)
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌ టోర్నీలో విశ్వవిజేతగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ టోర్నీలో భారత్ సెమీస్ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఇంటి ముఖం పట్టింది. అయితే, భారత ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం అద్భుతంగా రాణించాడు. ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. ఒకే టోర్నీలో ఐదు సెంచరీలు, ఓ అర్థ సెంచరీలతో 648 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. పైగా, రోహిత్ శర్మ సగటు 81 శాతంగా ఉంది. 
 
అయితే, క్రికెట్ వరల్డ్ కప్ తన ట్విట్టర్‌ పేజీలో టాప్‌-5 స్పెషల్‌ బ్యాట్స్‌మెన్‌ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్‌ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా), మూడోస్థానంలో షకీబుల్‌ హసన్‌ (బంగ్లాదేశ్), నాలుగో స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్), ఐదో స్థానంలో జోయి రూట్‌ (ఇంగ్లండ్)లు ఉన్నారు. 
 
ఇక పరుగుల ప్రకారం చూసుకుంటే.. రోహిత్‌ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్‌ వార్నర్‌ 647 పరుగులతో, 71.89 సగటుతో రెండో స్థానాన్ని సాధించాడు. బంగ్లాదేశ్‌ తరపున అద్భుతంగా ఆడిన షకీబుల్ హసన్ 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. కేన్ విలియంసన్ 578 పరుగులతో నాల్గో స్థానంలో, జూ రూట్ 556 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments