Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌కోట్‌ టీ20 : భారత్ ముంగిట భారీ టార్గెట్!

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (22:15 IST)
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం రాత్రి రాజ్‌కోట్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో 24 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు నేలకూల్చాడు. 
 
మొత్తం 4 ఓవర్లు వేసిన వరుణ్... కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లీష్ బౌలర్లను కట్టడి చేశాడు. ఓ దశలో 200 పై చిలుకు స్కోరు సాధిస్తుందని అనుకున్న ఇంగ్లండ్ జట్టు వరుణ్ పుణ్యమానికి 171 పరుగులకు పరిమితమైంది. దీంతో భారత్ ముంగిట 172 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెన్ డకెట్ 51, లియామ్ లివింగ్ స్టన్ 43, కెప్టెన్ జోస్ బట్లర్ 24 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5, హార్దిక్ పాండ్యా 2, రవి బిష్ణోయ్, అక్షర పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

తర్వాతి కథనం
Show comments