Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025: అదరగొట్టిన తెలుగు యువతి త్రిష

ఐవీఆర్
మంగళవారం, 28 జనవరి 2025 (17:44 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025లో తెలుగు యువతి త్రిష గొంగాడి చరిత్ర సృష్టించింది. మంగళవారం నాడు స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి, ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025లో తొలి సెంచరీ సాధించిన త్రిష గొంగాడి చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ సెంచరీ మహిళల అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో తొలి సెంచరీగా కూడా నిలిచింది.
 
సానికాతో కలిసి గొంగాడి త్రిష భారత్‌ స్కోరును 208-1కి చేర్చింది. స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత, ఓపెనర్లు కమలినీ, త్రిష గొంగాడి బౌండరీలతో విరుచుకపడ్డారు. దీనితో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 67-0తో బలమైన స్కోరును సాధించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments