Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. దొరికిన గ్యాప్‌లో కోహ్లీసేన ఏం చేస్తుందంటే? (video)

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (14:37 IST)
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో గెలుపును నమోదు చేసుకున్న నేపథ్యంలో.. భారత ఆటగాల్లు హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. రెండో టెస్టుకు కావలసినంత విరామం దొరకడంతో కెప్టెన్ కోహ్లితో పాటు అతని భార్య అనుష్కశర్మ, రవిచంద్రన్ అశ్విన్, కే ఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ హార్బర్ సముద్రతీరంలో షిప్పింగ్ చేస్తూ తెగ జాలీగా గడుపుతున్నారు. 
 
అలాగే జట్టు సభ్యులంతా కరేబియన్ దీవుల్లో బిజీ బిజీగా వున్నారు. సముద్రంలో హాయిగా గడుపుతున్నట్లు అశ్విన్, రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. 
 
అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మయాంక్ అగర్వాల్‌, సహాయ సిబ్బంది బీచ్‌లో జాలీగా ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్‌‍స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Seaside + sunset + good company⭐️☺️

A post shared by Ravichandran Ashwin (@rashwin99) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తర్వాతి కథనం
Show comments