Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపైర్ వేలెత్తాడు, మార్ క్రమ్ డీఆర్ఎస్ కోరలేదు ఎందుకని? దక్షిణాఫ్రికా ఫాలోఆన్

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:43 IST)
పుణె టెస్టులో భారత్ అత్యధికమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. టీమిండియాకు 326 పరుగుల ఆధిక్యం రావడంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలతో ఫాలో ఆన్ ఆడించేందుకు మొగ్గు చూపాడు. దీనితో ఆదివారం నాడు ఫాలోఆన్లో భాగంగా సఫారీలు బ్యాటింగుకు దిగారు.
 
తొలి ఓవర్లో ఇషాంత్ శర్మ వేసిన బంతిని అర్థం చేసుకోకుండా ఆడబోయి డకౌట్ అయ్యాడు మార్ క్రమ్. ఆ బంతి అతడికి అందకుండా నేరుగా వెళ్లి అతడి ప్యాడ్లకు తగిలింది. దీనితో ఇషాంత్ ఎల్బిడబ్ల్యు అంటూ అరిచాడు. అంపైర్ ఔటంటూ వేలెత్తాడు. కానీ రీప్లే చూస్తే బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్లు కనిపించింది. కానీ మార్ క్రమ్ మాత్రం అప్పీల్ కోరకుండా పెవిలియన్ దారి పట్టాడు. మరి ఈ మ్యాచులో విజయం సాధిస్తారో లేదంటే పరాజయం మూటగట్టుకుంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments