బాక్సింగ్‌లో మేరీకోమ్‌కు కాంస్య పతకం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (15:57 IST)
రష్యాలోని ఉలాన్ ఉదెలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మేరీకోమ్ ఇప్పుడు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో టర్కీ బాక్సర్ బ్యూస్ నాజ్ కేరిరోగ్లు చేతిలో 51 కిలోల విభాగంలో 1-4 తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. 
 
మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇంగ్రిట్ వాలెన్సియాపై మేరీ కోమ్ 5-0 తేడాతో గెలుపొందిన విషయం తెల్సిందే. దీంతో సెమీ ఫైనల్‌లో ప్రత్యర్థిని చిత్తు చేస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
అయితే, ఇదే ఛాంపియన్ షిప్‌లో భారత మహిళా బాక్సర్లు లోవ్లినా బోర్గోహైన్ (69 కేజీల విభాగం), జమున బోరో (54 కేజీల విభాగం), మంజు రాణి (48 కేజీల విభాగం) సెమీఫైనల్స్ లో తమ ప్రత్యర్థులతో తలబడనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్‌.. అమరావతిపై జగన్ ప్రకటన.. ఎక్కడ?

KTR Defamation Case: బీజేపీ నేత బండి సంజయ్‌కు సమన్లు జారీ

ఉచిత బస్సులతో మా బతుకులు బస్టాండ్ అయ్యాయంటున్న కండెక్టర్ (video)

రైలు ఏసీ బోగీలో స్మోకింగ్ చేసిన మహిళ... నా డబ్బుతో తాగుతున్నా... మీకేంటి నొప్పా? (వీడియో)

సూపర్ సిక్స్ పథకం కింద మరో ప్రధాన హామిని నెరవేర్చనున్న బాబు.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జాన్వీ కపూర్

Samyukta :హెల్తీ బాడీ అంటే స‌రైన మ‌జిల్స్ ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది : సంయుక్త మీనన్

Raviteja: మారెమ్మ నుంచి హీరో మాధవ్ స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్

Sudheer : సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జటాధర నుంచి అప్ డేట్

అప్పుడు బాత్రూంలో కూర్చొని ఏడ్చా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఏడ్చారు: దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

తర్వాతి కథనం
Show comments