Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సింగ్‌లో మేరీకోమ్‌కు కాంస్య పతకం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (15:57 IST)
రష్యాలోని ఉలాన్ ఉదెలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మేరీకోమ్ ఇప్పుడు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో టర్కీ బాక్సర్ బ్యూస్ నాజ్ కేరిరోగ్లు చేతిలో 51 కిలోల విభాగంలో 1-4 తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. 
 
మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇంగ్రిట్ వాలెన్సియాపై మేరీ కోమ్ 5-0 తేడాతో గెలుపొందిన విషయం తెల్సిందే. దీంతో సెమీ ఫైనల్‌లో ప్రత్యర్థిని చిత్తు చేస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
అయితే, ఇదే ఛాంపియన్ షిప్‌లో భారత మహిళా బాక్సర్లు లోవ్లినా బోర్గోహైన్ (69 కేజీల విభాగం), జమున బోరో (54 కేజీల విభాగం), మంజు రాణి (48 కేజీల విభాగం) సెమీఫైనల్స్ లో తమ ప్రత్యర్థులతో తలబడనున్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments