Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధోనీ

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (12:51 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌పై సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆమ్ర‌పాలి సంస్థ త‌న‌కు 40 కోట్లు ఇవ్వాల‌ని, గతంలో ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసానని, తనకు రావాల్సిన బకాయి మొత్తాలు తన చేతికి అందలేదంటూ ధోనీ కోర్టుకు వెళ్లారు. 
 
ఆమ్ర‌పాలి రియ‌ల్ ఎస్టేట్ గ్రూపుపై ఇప్ప‌టికే అనేక కేసులు ఉన్నాయి. ఈ కంపెనీ ఒప్పందం ప్ర‌కారం ప్లాట్లు డెలివ‌రీ చేయ‌డం లేద‌ని ఆ సంస్థ‌పై సుమారు 46 వేల మంది పిటిష‌న్లు కూడా వేసారు. 
 
అయితే ధోనీ ఆ కంపెనీకి దాదాపు ఆరేళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసారు. 2009లో ధోనీ ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమ్ర‌పాలి సంస్థ‌పై ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ధోనీ ఆ సంస్థతో తనకు ఉన్న ఒప్పందాన్ని 2016 సంవత్సరంలో రద్దు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments