Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధోనీ

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (12:51 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌పై సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆమ్ర‌పాలి సంస్థ త‌న‌కు 40 కోట్లు ఇవ్వాల‌ని, గతంలో ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసానని, తనకు రావాల్సిన బకాయి మొత్తాలు తన చేతికి అందలేదంటూ ధోనీ కోర్టుకు వెళ్లారు. 
 
ఆమ్ర‌పాలి రియ‌ల్ ఎస్టేట్ గ్రూపుపై ఇప్ప‌టికే అనేక కేసులు ఉన్నాయి. ఈ కంపెనీ ఒప్పందం ప్ర‌కారం ప్లాట్లు డెలివ‌రీ చేయ‌డం లేద‌ని ఆ సంస్థ‌పై సుమారు 46 వేల మంది పిటిష‌న్లు కూడా వేసారు. 
 
అయితే ధోనీ ఆ కంపెనీకి దాదాపు ఆరేళ్ల పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసారు. 2009లో ధోనీ ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమ్ర‌పాలి సంస్థ‌పై ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ధోనీ ఆ సంస్థతో తనకు ఉన్న ఒప్పందాన్ని 2016 సంవత్సరంలో రద్దు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments