Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కోసం ఎగబడిన అమ్మాయి.. పట్టించుకోకుండా వెళ్లిన కోహ్లీ

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (14:38 IST)
దక్షిణాఫ్రికాతో మార్చి12 - 18 వరకూ జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌‌ని బీసీసీఐ కరోనా దెబ్బకి పూర్తిగా రద్దు చేయడంతో, టీమిండియా ఆటగాళ్లు అందరూ వారివారి స్వస్థలాలకి చేరుకున్నారు. అయితే ఈ పరిస్థితులలో లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న కోహ్లీతో సెల్ఫీ కోసం ఒక అమ్మాయి ప్రయత్నం చేసేసింది. 
 
అక్కడ భారీ భద్రత నడుమ కోహ్లీ నడుచుకుంటూ వస్తుండగా అనూహ్యంగా అతని పక్కకి వచ్చిన అమ్మాయి తనతో సెల్ఫీ కోసం తన సెల్‌ఫోన్ ఇవ్వబోయింది. 
 
కాకపోతే ఆ అమ్మాయి తనవైపు రావడాన్ని ముందే కనుగొన్న విరాట్ కోహ్లీ తన చూపు తిప్పుకుని అలానే ముందుకు నడుచుకుంటా వెళ్లిపోయాడు. దీంతో ఆమె కూడా వెనక్కి తగ్గింది. కరోనా వైరస్ నేపథ్యంలో సెల్ఫీలకు కూడా కోహ్లీ నో చెప్పాడని టాక్ వస్తోంది,  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments