కరోనాపై పోరాటం టెస్ట్ క్రికెట్ లాంటిది.. సచిన్ టెండూల్కర్

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (13:29 IST)
ప్రపంచ మహమ్మారి కరోనాపై పోరాటం టెస్ట్ క్రికెట్ లాంటిదని క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో సహనం, టీమ్ వర్క్ ఉండాలని... డిఫెన్స్ ఎంతో ముఖ్యమని అలాగే కరోనాపై గెలవాలంటే.. తప్పకుండా ఓపిక కావాలన్నాడు. 
 
మనకు అర్థంకాని, అంతుచిక్కని దాన్ని గౌరవించడమనేది టెస్ట్ క్రికెట్లో ఒక ప్రధాన అంశమని సచిన్ చెప్పారు. ముఖ్యంగా సహనం అనేది టెస్ట్ క్రికెట్లో కీలకమని తెలిపాడు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో... ప్రస్తుతం మనకు అదే సహనం అవసరమని సూచించాడు. కరోనాను కూడా మనం టెస్ట్ మ్యాచుల్లో మాదిరే డిఫెన్స్‌తో ఎదుర్కొందామని చెప్పారు. 
 
కరోనాను అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. పొట్టి క్రికెట్‌కు ఆటగాడి వ్యక్తిగత నైపుణ్యం ప్లస్ పాయింట్ అని... అదే టెస్టుల విషయానికొస్తే పార్ట్ నర్ షిప్, టీమ్ వర్క్ చాలా ముఖ్యమని సచిన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయ్‌తో పాటు 9 మంది మంత్రులు.. స్పెషల్ అట్రాక్షన్‌గా త్రిష (వీడియో)

మొబైల్ ఫోన్ చొడద్దన్న తల్లిదండ్రులు.. ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి

ప్రియురాలి రాకతో ఆగిన పెళ్లిపీటలపై పెళ్లి .. ఎందుకు.. ఎక్కడ?

నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా సి.జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VD: విధి విజయ్ దేవరకొండ ని రాజును చేసిన చిత్రంగా శౌర్యువ్ సినిమా

Suriya: వీరభద్రుడు అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగులో విడుదల

Pooja Hegde,: తేరా హో జావున్ బీచ్ పాటలో పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించింది

Ranabali: రణబాలి నుంచి విజయ్ దేవరకొండ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్

అడివి శేష్ ‘డెకాయిట్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments