Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఐపీఎల్ 2024 ఫైనల్‌ మ్యాచ్..

సెల్వి
సోమవారం, 25 మార్చి 2024 (20:48 IST)
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్‌లకు అహ్మదాబాద్, చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఎంఏ చిదంబరం స్టేడియంలో మే 26న ఫైనల్‌ను బీసీసీఐ నిర్వహించనుంది. మే 24, 26 తేదీల్లో క్వాలిఫయర్ 2  ఫైనల్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇవ్వగా, క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ వరుసగా మే 21, 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయి.
 
చెన్నై గతంలో 2011, 2012లో ఐపీఎల్ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇవ్వగా, అహ్మదాబాద్ వరుసగా 2022, 2023 సీజన్లలో టైటిల్ పోరుకు ఆతిథ్యమిచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించనందున బీసీసీఐ ముందుగా ఐపీఎల్-2024 మొదటి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
 
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల కారణంగా పోటీని విదేశాలకు తరలించడంపై వచ్చిన ఊహాగానాలకు అడ్డుకట్ట వేస్తూ, మొత్తం ఐపిఎల్ 2024ని దేశంలోనే నిర్వహించాలనే మాటకు బోర్డు కట్టుబడి ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments