Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ టిక్కెట్స్ కొన్నవారికి డబ్బులు చెల్లిస్తాం : హెచ్‌సీఏ

భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మ్యాచ్ కోసం టిక్కెట్లు కొన్నవారికి డబ్బులు చెల్లిస్తామని హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (10:11 IST)
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మ్యాచ్ కోసం టిక్కెట్లు కొన్నవారికి డబ్బులు చెల్లిస్తామని హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. 
 
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెల్సిందే. ఈనెల 12వ తేదీ రాత్రి భారీగా వర్షం పడటంతో ఉప్పల్ పిచ్ తడిసి ముద్దయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి ఫ్యాన్లు పెట్టి మరీ… గ్రౌండ్‌ను ఆరబెట్టారు స్టేడియం సిబ్బంది. పొడిమ‌ట్టి పోసిన ఫ‌లితం లేక‌పోయింది. 
 
శుక్రవారం సాయంత్రం 7 గంటలకు గ్రౌండ్‌ను తనిఖీ చేసిన బీసీసీఐ ప్రతినిధులు.. గ్రౌండ్ ఇంకా తడిగా ఉండటంతో రాత్రి 7.45 గంటలకు మరోసారి గ్రౌండ్‌ను తనిఖీ చేసి గ్రౌండ్ తడి ఆరకపోవడం.. మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ 1-1 తో సమం అయింది. మ్యాచ్ నిలిచిపోవడంతో క్రికెట్ అభిమానులు నిరాశ‌తో వెనుదిరిగారు. అయితే మ్యాచ్ కోసం టికెట్లు కొన్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపింది హెచ్సీఏ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్న యువకుడు.. ఎక్కడ?

సరైన పెళ్లి ప్రపోజల్ రాలేదు.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న 32ఏళ్ల వ్యక్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

తర్వాతి కథనం
Show comments