Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ టిక్కెట్స్ కొన్నవారికి డబ్బులు చెల్లిస్తాం : హెచ్‌సీఏ

భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మ్యాచ్ కోసం టిక్కెట్లు కొన్నవారికి డబ్బులు చెల్లిస్తామని హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (10:11 IST)
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మ్యాచ్ కోసం టిక్కెట్లు కొన్నవారికి డబ్బులు చెల్లిస్తామని హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. 
 
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెల్సిందే. ఈనెల 12వ తేదీ రాత్రి భారీగా వర్షం పడటంతో ఉప్పల్ పిచ్ తడిసి ముద్దయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి ఫ్యాన్లు పెట్టి మరీ… గ్రౌండ్‌ను ఆరబెట్టారు స్టేడియం సిబ్బంది. పొడిమ‌ట్టి పోసిన ఫ‌లితం లేక‌పోయింది. 
 
శుక్రవారం సాయంత్రం 7 గంటలకు గ్రౌండ్‌ను తనిఖీ చేసిన బీసీసీఐ ప్రతినిధులు.. గ్రౌండ్ ఇంకా తడిగా ఉండటంతో రాత్రి 7.45 గంటలకు మరోసారి గ్రౌండ్‌ను తనిఖీ చేసి గ్రౌండ్ తడి ఆరకపోవడం.. మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ 1-1 తో సమం అయింది. మ్యాచ్ నిలిచిపోవడంతో క్రికెట్ అభిమానులు నిరాశ‌తో వెనుదిరిగారు. అయితే మ్యాచ్ కోసం టికెట్లు కొన్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపింది హెచ్సీఏ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

తర్వాతి కథనం
Show comments