Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో దాయాదుల పొట్టి సమరం - పీసీబీ వెల్లడి

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (16:11 IST)
అయితే కొన్నాళ్లుగా రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం క్రికెట్‌పైనా ప‌డింది. అప్పుడ‌ప్పుడూ ఐసీసీ టోర్నీల్లో ఆడ‌ట‌మే త‌ప్ప రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జ‌ర‌గ‌డం లేదు. ఈ నేపథ్యంలో ఇండోపాక్ క్రికెట్ అభిమానుల‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
 
ఈ యేడాది ఆఖరులో భారత్, పాకిస్థాన్ మ‌ధ్య టీ20 సిరీస్ జ‌ర‌గ‌నున్న‌ట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్ల‌డించారు. ఈ చారిత్ర‌క‌ సిరీస్ కోసం సిద్ధంగా ఉండాల‌ని త‌మ‌కు ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. 
 
ఈ వార్త‌ను అక్క‌డి మీడియా ప్ర‌ముఖంగా చూపించింది. ఒక‌వేళ ఈ సిరీస్ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఇండియ‌న్ టీమ్ పాకిస్థాన్‌కు రావాల్సి ఉంటుంద‌ని పీసీబీ వ‌ర్గాలు తెలిపాయి. 
 
చివ‌రిసారి ఈ రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్ జ‌రిగినప్పుడు పాకిస్థాన్ టీమ్ ఇండియాకు వ‌చ్చింది. చివ‌రిసారి ఈ రెండు దేశాల మ‌ధ్య 2012-13లో జ‌రిగింది. అయితే, ఇటు బీసీసీఐ, అటు పీసీబీ అధికారుల మధ్య ఇంతవరకు చర్చలు జరగలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments