Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్‌ల దాయాది పోరు.. ఎప్పుడో తెలుసా? (Video)

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (12:08 IST)
దాయాదుల క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. చివరి సారిగా 2012-13లో పాక్ వేదికగా రెండు జట్లు మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరిగింది. ఆ తర్వాత 2008లో ఆసియా కప్‌ కోసం భారత్ పాక్‌లో పర్యటించింది. చివరగా ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ నేపథ్యంలో చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ కోసం పాక్ ప్రభుత్వం సన్మహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ ఏడాదిలో ద్వితీయార్థంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేలా ప్రయాత్నాలు చేయాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు ఆ దేశ ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాక్‌ స్థానిక మీడియాలో తన కథనాలలో పేర్కొంది. 
 
రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు జట్లు మధ్య సిరీస్‌లు జరగడం అగిపోయింది. దేశాల మధ్య పర్యటనలు కూడా అగిపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్‌లో మాత్రమే ఈ రెండు జట్ల బరిలోకి దిగుతున్నాయి. 
 
ఈ వివాదాలకు ముగింపు పలకాలని త్వరలో రెండు జట్ల మధ్య సిరీస్ జరిగిలే ప్రయత్నాలు చేస్తున్నట్లు పీసీబీ అధికారి స్పష్టం చేశాడు. 2023లో పాక్‌లో నిర్వహించే ఆసియా కప్‌లో భారత్‌ ఆడుతుందనే తాము ఆశిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్‌ మని ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments