Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : భారత్ స్కోరు 142/2 : అడ్డుకున్న వరుణ దేవుడు

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (17:27 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం హైఓల్టేజ్ మ్యాచ్‌ భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. 21.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిది. ఆ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఓ మోస్తారు వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. 
 
వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే సమయానికి కేఎల్ రాహుల్ 17, విరాట్ కోహ్లీ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ 58 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో షాదాద్ ఖాన్, షహీన్ ఆఫ్రిదిలు తలా ఒక్కో వికెట్ తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం