Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : భారత్ స్కోరు 142/2 : అడ్డుకున్న వరుణ దేవుడు

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (17:27 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం హైఓల్టేజ్ మ్యాచ్‌ భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. 21.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిది. ఆ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఓ మోస్తారు వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. 
 
వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే సమయానికి కేఎల్ రాహుల్ 17, విరాట్ కోహ్లీ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ 58 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో షాదాద్ ఖాన్, షహీన్ ఆఫ్రిదిలు తలా ఒక్కో వికెట్ తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

తర్వాతి కథనం