ఆసియా కప్ : భారత్ స్కోరు 142/2 : అడ్డుకున్న వరుణ దేవుడు

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (17:27 IST)
ఆసియా కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం హైఓల్టేజ్ మ్యాచ్‌ భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. 21.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిది. ఆ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఓ మోస్తారు వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. 
 
వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే సమయానికి కేఎల్ రాహుల్ 17, విరాట్ కోహ్లీ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ 58 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో షాదాద్ ఖాన్, షహీన్ ఆఫ్రిదిలు తలా ఒక్కో వికెట్ తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

తర్వాతి కథనం