ఆసియా కప్ : దాయాదుల సమరంలో టాస్ ఓడిన భారత్

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (15:29 IST)
ఆసియా కప్ క్రికెట్ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం మధ్యాహ్నం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ టాస్ ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో భారత కుర్రోళ్లు బ్యాటింగ్‌కు దిగారు. గ్రూపు దశలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం గ్రూపు-4 దశలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది. 
 
ఈ కీలక పోరులో టాస్ నెగ్గిన పాకిస్థాన్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వీపు నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్‌ జట్టులోకి తీసుకోగా, ఇంటీవల తండ్రి కావడంతో స్వదేశానికి వెళ్లి బుమ్రా తిరిగి చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌లు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

తర్వాతి కథనం
Show comments