Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : దాయాదుల సమరంలో టాస్ ఓడిన భారత్

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (15:29 IST)
ఆసియా కప్ క్రికెట్ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం మధ్యాహ్నం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ టాస్ ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో భారత కుర్రోళ్లు బ్యాటింగ్‌కు దిగారు. గ్రూపు దశలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం గ్రూపు-4 దశలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది. 
 
ఈ కీలక పోరులో టాస్ నెగ్గిన పాకిస్థాన్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వీపు నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్‌ జట్టులోకి తీసుకోగా, ఇంటీవల తండ్రి కావడంతో స్వదేశానికి వెళ్లి బుమ్రా తిరిగి చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌లు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments