Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : దాయాదుల సమరంలో టాస్ ఓడిన భారత్

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (15:29 IST)
ఆసియా కప్ క్రికెట్ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం మధ్యాహ్నం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత భారత్ టాస్ ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో భారత కుర్రోళ్లు బ్యాటింగ్‌కు దిగారు. గ్రూపు దశలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం గ్రూపు-4 దశలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది. 
 
ఈ కీలక పోరులో టాస్ నెగ్గిన పాకిస్థాన్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. వీపు నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్‌ జట్టులోకి తీసుకోగా, ఇంటీవల తండ్రి కావడంతో స్వదేశానికి వెళ్లి బుమ్రా తిరిగి చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌లు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments