Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరకం అనుభవించా.. మరణం మాత్రమే రాలేదు.. శ్రీశాంత్ చేదు అనుభవాలు

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (22:31 IST)
ఫిక్సింగ్ ఆరోపణలు జీవితంపై విరక్తి కలిగించేవని.. కేరళ స్పీడ్‌స్టర్ అనే పేరున్న శ్రీశాంత్ తెలిపాడు. ఫిక్సింగ్ ఆరోపణలకు తర్వాత తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తాను ఒత్తిడిలో వున్నప్పుడు మానసికంగా భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నానని, జీవితంపైనే విరక్తి కలిగేదని చెప్పుకొచ్చాడు. ప్రతి క్షణం నరకం అనుభవించానని.. మరణం మాత్రమే రాలేదని చెప్పాడు. 
 
దుర్భర జీవితం అనుభవించానని.. తన కారణంగా తన కుటుంబ సభ్యులు ఆలయానికి కూడా వెళ్లలేని పరిస్థితిలో వుండేవారని చెప్పారు. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ దూరమైన తరువాత శ్రీశాంత్‌ సినిమాల్లో ప్రయత్నించాను. 
 
అయితే అక్కడ కూడా అనేక అవమానాలను ఎదుర్కొన్నానని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. షార్జాలో సినిమా వాళ్ల క్రికెట్ జరిగినా తాను ఫిక్సింగ్ ఆరోపణలతో దూరమయ్యానని.. అప్పటికీ తనపై ఫిక్సింగ్ నీడలు తొలగిపోయానని తెలిపాడు. అయినా తనకు అవమానం తప్పదని శ్రీశాంత్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments