Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (10:53 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం 18 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కాదు. శనివారం ఈ సంఖ్య 15,940గా నమోదైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన గణాంకాల మేరకు కొత్తగా 11,779 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,89,973కు చేరుకుంది. 
 
ఇందులో 4,27,72,398 మంది కరోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మరో 92576 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు మొత్తం 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గడిచిన 24 గంటల్లో 25 మంది చనిపోగా, 10917 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments