Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (13:38 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3614 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 8 లక్షల మందికి నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. అదేసమయంలో గత 24 గంటల్లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
శుక్రవారం వెల్లడైన ప్రకారం 255 మంది మృతి చెందగా, ఈ మరణాలు వందకు దిగువకు చేరుకున్నాయి. అలాగే, శుక్రవారం రిపోర్టు మేరకు 5185 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం దేశంలో మొత్తం 40,559 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 179,91,57,486 డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments