Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (13:38 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3614 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 8 లక్షల మందికి నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. అదేసమయంలో గత 24 గంటల్లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
శుక్రవారం వెల్లడైన ప్రకారం 255 మంది మృతి చెందగా, ఈ మరణాలు వందకు దిగువకు చేరుకున్నాయి. అలాగే, శుక్రవారం రిపోర్టు మేరకు 5185 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం దేశంలో మొత్తం 40,559 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 179,91,57,486 డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments