Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తా నమోదైన పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (11:59 IST)
దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనను చేసింది. ఈ ప్రకటన మేరకు గురువారం 9419 పాజిటివ్ కేసులు నమోదు కాగా, శుక్రవారం వెల్లడైన ప్రకటన మేరకు 8503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,74,744కు చేరింది. 
 
మొత్తం కరోనా వైరస్ బాధితుల్లో 3,41,05,066 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 4,74,735 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా 94,943 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 7678 మంది కరోనా నుంచి కోలుకోగా, 624 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments