దేశంలో కొత్తా నమోదైన పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (11:59 IST)
దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనను చేసింది. ఈ ప్రకటన మేరకు గురువారం 9419 పాజిటివ్ కేసులు నమోదు కాగా, శుక్రవారం వెల్లడైన ప్రకటన మేరకు 8503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,74,744కు చేరింది. 
 
మొత్తం కరోనా వైరస్ బాధితుల్లో 3,41,05,066 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 4,74,735 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా 94,943 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 7678 మంది కరోనా నుంచి కోలుకోగా, 624 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments