Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీపీఈ కిట్స్‌తో పెళ్లి చేసుకున్న వధూవరులు.. పండితుడు కూడా ఆ డ్రెస్‌లో..

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (12:19 IST)
కోవిడ్ వైరస్ జనాలకు చుక్కలు చూపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్‌కు దూరంగా వుంటూ తగిన జాగ్రత్తలను పాటిస్తూ ఆ జీవనశైలికి అలవాటు పడ్డారు. మాస్కులు ధరించడం, చేతులు మాటిమాటికీ శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం అనేవి మన నిత్య జీవితంలో భాగం అయ్యాయి. అయితే కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలను జనాలు పరిమిత సంఖ్యలో అతిథులతో నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ మాత్రం వధువుకు ఏకంగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అయినా వారు పెళ్లి చేసుకోవడం మానలేదు.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని షాబాద్ అనే ప్రాంతంలో వధువుకు కోవిడ్ సోకింది. దీంతో బారిలోని కోవిడ్ సెంటర్‌లో ఆమె చికిత్స పొందుతోంది. అయితే పెళ్లి ఉండడంతో వారికి ఒక దశలో ఏం చేయాలో తెలియలేదు. కానీ చివరకు వారు పీపీఈ కిట్లను ధరించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అదే పని చేశారు. పండితుడు కూడా పీపీఈ కిట్ ధరించి వారి వివాహం జరిపించాడు. ఈ వివాహంలో వధువు వరుడుతో పాటు వున్న ఇద్దరూ పీపీ కిట్ ధరించారు. అతిథులంతా మాస్కులతో ఆమడ దూరంలో నిలిచారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments