Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై యువకుల అకృత్యం.. గర్భం వచ్చిందని మాత్రలిచ్చారు.. చివరికి?

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (12:06 IST)
దేశంలో మహిళలపై వయోబేధం లేకుండా అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాలికలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అనంతరం ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన దుగ్గొండి మండలం రేపల్లెలో జరిగింది. 
 
అయితే గర్భాన్ని తొలగించేందుకు బాలికకు యువకులు మాత్రలు ఇచ్చారు. దీంతో తీవ్ర రక్తస్రావంతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతనెల 26న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వైలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం