Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై యువకుల అకృత్యం.. గర్భం వచ్చిందని మాత్రలిచ్చారు.. చివరికి?

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (12:06 IST)
దేశంలో మహిళలపై వయోబేధం లేకుండా అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాలికలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అనంతరం ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన దుగ్గొండి మండలం రేపల్లెలో జరిగింది. 
 
అయితే గర్భాన్ని తొలగించేందుకు బాలికకు యువకులు మాత్రలు ఇచ్చారు. దీంతో తీవ్ర రక్తస్రావంతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతనెల 26న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వైలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం