Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒమిక్రాన్ కేసులు 236 - తమిళనాడులో 34

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (10:29 IST)
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల మేరకు 236 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్టుండి 34 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. వీరందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారు కావడం గమనార్హం. తమిళనాడులో నమోదైన ఒమిక్రాన్ కేసులను కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 270కు చేరింది. 
 
అలాగే, దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 7495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ నుంచి 6960 మంది కోలుకున్నారు. మరో 434 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో 78,291 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 64, తమిళనాడులో 34, తెలంగాణాలో 24, రాజస్థాన్‌లో 21, కర్నాటలో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 చొప్పున నమోదైవున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments