Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 వేలకు దిగువకు చేరుకున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (10:57 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోతుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు దిగువుగా ఉన్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు గత 24 గంటల్లో మొత్తం 19,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 673 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఇందులో రోజువారీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. తాజాగా నమోదైన మృతులతో కలుసుకుంటే ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 5,11,903గా వుంది. అలాగే, హోం క్వారంటైన్లలో 2,24,187 మంది ఉన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు 175,37,22,697గా కరోనా వ్యాక్సిన్ డోసులను వినియోగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments