Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. ఎప్పుడొస్తుందో?

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:20 IST)
కరోనా వ్యాక్సిన్ తయారీలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిమగ్నమైన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఈ సంస్థ… తాజాగా సింగిల్ డోస్ తయారు చేసింది. 'జాన్సన్' పేరిట తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలంటూ…శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. గతంలో ఈ సంస్థ భారతదేశంలో ప్రయోగాల కోసం దరఖాస్తు చేసుకుని..చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది. 
 
ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన ప్రముఖ వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండానే…అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాత దరఖాస్తును ఉపసంహరించుకన్న అనంతరం తాజాగా.. అత్యవసర వినియోగం కోసం మరోసారి దరఖాస్తు చేసుకుంది. 
 
భారతదేశ ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందించే దిశగా…చాలా ముఖ్యమైన అడుగుగా సంస్థ అభివర్ణించింది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ చేతులు కలిపిన సంగతి తెలిసింది. మరి ప్రభుత్వం అనుమతినిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments