Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 24 గంటల్లో కొత్తగా 24,879 కరోనావైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 9 జులై 2020 (11:20 IST)
ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం భారత్‌లో తన ఉగ్రరూపాన్ని దాల్చింది. దీనికి తోడుగా భారత్‌లో కొత్తగా మరో24,879 కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూ ఉన్నాయి.
 
గడిచిన 24 గంటల్లో 24,879 కేసులు నమోదు కాగా 487 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం దేశంలో మొత్తం 7,67,296 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 2,69,789 ఉండగా 4,76,377 మంది చికిత్సలో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 21,129 మంది కరోనా వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,67,061 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 1,07,40,832 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments