Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపడొద్దండి, కరోనా వ్యాక్సిన్ వల్ల ఏమీ కాదు: రోజా

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (21:21 IST)
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న ప్రజాప్రతినిధులు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో కూడా ఎపిఐఐసి ఛైర్ పర్సన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
హెల్త్ వర్కర్లకు టీకా వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. పదిమందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా చూశారు రోజా. టీకా వేసుకున్న తరువాత వారితో స్వయంగా మాట్లాడారు. టీకా వేసుకున్న వెంటనే ఏదైనా శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయా.. ఇబ్బంది పడుతున్నారా.. ఆయాసంగా ఉందా.
 
బొబ్బలు వస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. అంటే ఇప్పటికే రకరకాల దుష్ర్పచారాలు జరుగుతున్న నేపథ్యంలో రోజా నేరుగా టీకా వేసుకున్న వారితో మాట్లాడి అనుమానాన్ని నివృత్తి చేసి ప్రజలకు తెలియజేసేలా ప్రసంగించారు. కరోనా టీకాపై రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. వీటిని ఎవరూ నమ్మొద్దండి అని విజ్ఞప్తి చేశారు రోజా. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమీ కాదన్నారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments