Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి : నాలుగో అల హెచ్చరికలు

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (11:59 IST)
దేశంలో కరనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం సూచనలతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. 
 
రోజువారీగా నమోదయ్యే కరోనా పాజివిట్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా పెరుగిపోతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కేంద్రం సూచనలతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన కరోనా బులిటన్ మేరకు గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ముంళవారం మొత్తం 3303 పాజిటివ్ కేసులు నమోదు కాగా బుధవారం అదనంగా మరో 376 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 16,980 యాక్టివ్ కేసులు ఉండగా, ప్రస్తుంత రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments