Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ప్లీనరీలో తళుక్కుమన్న మంత్రి శ్రీనివాస్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (11:37 IST)
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న మున్నూరు ర‌వి తెరాస ప్లీనరీలో తళుక్కుమన్నాడు. పార్టీ వేడుక‌కు హాజ‌రై.. పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఫొటోలు దిగాడు. ఈ వ్య‌వ‌హారం పార్టీ ప్లీన‌రీలో క‌ల‌క‌లం రేపింది. 
 
పార్టీ ప్లీన‌రీకి హాజర‌య్యే నేత‌ల‌కు పార్టీ సెక్యూరిటీ, బార్ కోడ్‌ ఉన్న పాసుల‌ు జారీ చేసింది. పాసు ఉన్న వారే పార్టీ వేడుక‌కు హాజ‌రు కావాల‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణుల‌కు సూచించారు. 
 
మున్నూరు ర‌వికి ఈ పాస్ లేకున్నా అత‌డు పార్టీ ప్లీన‌రీకి ఎలా హాజ‌ర‌య్యాడ‌నే విష‌యంపై పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం పార్టీ ఐడీ కార్డుతో మున్నూరు ర‌వి పార్టీ వేడుక‌కు హాజ‌ర‌య్యాడ‌ని ఆ త‌ర్వాత తెలిసింది. 
 
పార్టీ వేడుక‌లో అధినేత కేసీఆర్ కీల‌క ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో కూడా మున్నూరు ర‌వి ఇంకా అక్క‌డే ఉన్నాడు. దీనిపై ఆ పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments