Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 నుండి 12 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (17:42 IST)
కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వున్నాయి. మన దేశంలో కరోనా  ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడి చర్యలు చేపట్టింది. దీనితో కరోనా కట్టడి కోసం అందరికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
ఇప్పటివరకు 12 యేళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా ఇప్పుడు 6నుండి పన్నెండేళ్లలోపు  పిల్లలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది డీసీజీఐ. దీంతో ఇకనుండి పుట్టిన పిల్లల నుండి ఆరేళ్లలోపు పిల్లలకు మినహా అన్ని వయసుల వారు  వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణ కోసం కరోనా కేసుల సంఖ్య పిల్లల్లో అధికంగా కనిపిస్తుండడంతో పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్దమయింది. 2 నుండి 12ఏళ్ల పిల్లలకు తమ కోవాగ్జీన్  వ్యాక్సిన్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ డీసీజీఐకి ప్రతిపాదనలు పంపింది. భారత్ బయోటెక్ పంపిన ప్రతిపాదనలపై కోవాగ్జీన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం