Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణే మహిళపై పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటించాడు... అదే మంటల్లో కాలిపోయాడు..

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (17:23 IST)
పుణే మహిళ ఉద్యోగిపై వేటు వేసింది. అదే ఆమె ప్రాణాలను హరించింది. ఉద్యోగం నుంచి తొలగించిందనే ఆగ్రహంతో ఆ వ్యక్తి  ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే ఈ ఘటనలో యజమానితో పాటు ఉద్యోగి కూడా నిప్పంటుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పూణేలోని సోమనాథ్ నగర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో వీరికి కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా గాయాలకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. 
 
35 ఏళ్ల ఓ వ్యక్తి తన మాజీ యజమాని అయిన మహిళకు నిప్పంటించాడని, ఇద్దరూ కాలిన గాయాలతో మంగళవారం మరణించారని పోలీసులు తెలిపారు. 
 
నిందితుడు మిలింద్ నాథ్‌సాగర్.. బాలా జానింగ్‌కు చెందిన టైలరింగ్ షాపులో పనిచేసేవాడు. ఆమె ఎనిమిది రోజుల క్రితం అతనిని తొలగించింది. దీంతో ఆగ్రహించిన మిలింద్ గత రాత్రి 11 గంటల ప్రాంతంలో షాపుకు వెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటించాడని చందన్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సునీల్ జాదవ్ తెలిపారు.
 
కాలిన గాయాలతో చికిత్స పొందుతూ వచ్చిన మిలింద్ నాథ్‌సాగర్ మంగళవారం మరణించాడు. ఇక మొబైల్ దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి మిలింద్‌తో పాటు అతని యజమానురాలిని కాపాడే క్రమంలో
 
సమీపంలో మొబైల్ దుకాణం నడుపుతున్న ఒక వ్యక్తి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు 35శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments