Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుణే మహిళపై పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటించాడు... అదే మంటల్లో కాలిపోయాడు..

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (17:23 IST)
పుణే మహిళ ఉద్యోగిపై వేటు వేసింది. అదే ఆమె ప్రాణాలను హరించింది. ఉద్యోగం నుంచి తొలగించిందనే ఆగ్రహంతో ఆ వ్యక్తి  ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే ఈ ఘటనలో యజమానితో పాటు ఉద్యోగి కూడా నిప్పంటుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పూణేలోని సోమనాథ్ నగర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో వీరికి కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా గాయాలకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. 
 
35 ఏళ్ల ఓ వ్యక్తి తన మాజీ యజమాని అయిన మహిళకు నిప్పంటించాడని, ఇద్దరూ కాలిన గాయాలతో మంగళవారం మరణించారని పోలీసులు తెలిపారు. 
 
నిందితుడు మిలింద్ నాథ్‌సాగర్.. బాలా జానింగ్‌కు చెందిన టైలరింగ్ షాపులో పనిచేసేవాడు. ఆమె ఎనిమిది రోజుల క్రితం అతనిని తొలగించింది. దీంతో ఆగ్రహించిన మిలింద్ గత రాత్రి 11 గంటల ప్రాంతంలో షాపుకు వెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటించాడని చందన్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సునీల్ జాదవ్ తెలిపారు.
 
కాలిన గాయాలతో చికిత్స పొందుతూ వచ్చిన మిలింద్ నాథ్‌సాగర్ మంగళవారం మరణించాడు. ఇక మొబైల్ దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తి మిలింద్‌తో పాటు అతని యజమానురాలిని కాపాడే క్రమంలో
 
సమీపంలో మొబైల్ దుకాణం నడుపుతున్న ఒక వ్యక్తి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు 35శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments