Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన కరోనా - కొత్తగా 19 పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (21:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 19 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 348కు చేరాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. 
 
ఈ ప్రకటన మేరకు.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఈ 19 కేసులు వెల్లడైనట్టు పేర్కొంది. ఇందులో గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశఁలో 3, వెస్ట్ గోదావరిలో ఒక కేసు నమోదైంది. అలాగే, ముగ్గుర కరోనా బాధితులు చికిత్స ముగించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే, 
 
అనంతపురం 13, చిత్తూరు 20, ఈస్ట్ గోదావరి 11, గుంటూరు 49, కడప 28, కృష్ణ 35, కర్నూలు 75, నెల్లూరు 48, ప్రకాశం 27, విశాఖపట్టణం 20, వెస్ట్ గోదావరి 22 చొప్పున నమోదు కాగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments