Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తగ్గినట్లే తగ్గి 24గంటల్లో 2లక్షలకు పైగా..?

Webdunia
గురువారం, 27 మే 2021 (11:26 IST)
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటలలో 2,11,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రెండు రోజుల క్రితం 2లక్షల లోపు పడిపోయిన కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ రెండు లక్షలకు పైగా నమోదు అవుతున్నాయి. 3,847 మంది మృతి చెందారు. డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 2,83,135 గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన 'కరోనా' పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 గా ఉంది.
 
దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 24,19,907 గా ఉండగా 'కరోనా' కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,46,33,951 గా ఉంది. 'కరోనా' వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,15,235 గా ఉండగా దేశంలో 89.66 శాతం రికవరీ రేటు ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.19 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.15 శాతంగా ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments