Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ షేర్ చేస్తే చిక్కుల్లో ప‌డ్డ‌ట్టే!

Webdunia
గురువారం, 27 మే 2021 (11:22 IST)
కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌వ‌ద్ద‌ని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దానిలో టీకా తీసుకున్న వ్య‌క్తి పేరు, ఇతర వ్యక్తిగత వివ‌రాలు ఉంటాయ‌ని పేర్కొంది. మోస‌గాళ్లు ఎవ‌రైనా ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంది.

అందుకే ఈ విష‌యంలో జాగ్రత్తగా ఉండాల‌ని పేర్కొంది. కాగా సైబర్ దోస్త్‌ అనేది ప్ర‌భుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా. దీనిని సైబర్ సెక్యూరిటీపై ప్ర‌జ‌ల‌కు అవగాహన  క‌ల్పించేందుకుహోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వ‌హిస్తోంది.
 
దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కొన‌సాగుతోంది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో వ్యాక్సినేషన్ స్లాట్‌ బుక్ చేయడంలో ప‌లు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ వేసిన త‌రువాత సంబంధిత వ్య‌క్తికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.

దీనిని కొంద‌మంది సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా హోం మంత్రిత్వ శాఖ త‌న సైబర్ దోస్త్‌ ఖాతా నుంచి ఒక హెచ్చ‌రిక చేసింది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments