Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా విలయతాండవం.. 24గంటల్లో 2083 కేసులు.. 11 మంది మృతి

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (10:35 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 2083 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,786కి చేరింది. కరోనాతో కోలుకొని ఇప్పటి వరకు 46,502 మంది డిశ్చార్జు కాగా 530 మంది మరణించారు. గత 24 గంటల్లో 11 మంది మరణించారు. ప్రస్తుతం 17,754 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. 
 
శనివారం జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ 17,భద్రాద్రి 35,హైదరాబాద్ 578,జగిత్యాల 21,జనగాం 21, భూపాలపల్లి 24,గద్వాల 35, కామారెడ్డి 18, కరీంనగర్ 108, ఖమ్మం 32,ఆసిఫాబాద్ 8, మహబూబ్ నగర్ 31, మహబూబాబాద్ 40, మంచిర్యాల 37, మెదక్ 16, మేడ్చల్ 197, ములుగు 19, నాగర్ కర్నూల్ 18, నల్లగొండ 48, నారాయణపేట 9, నిర్మల్ 25, నిజామాబాద్ 73, పెద్దపల్లి 42, సిరిసిల్ల 39, రంగారెడ్డి 228, సంగారెడ్డి 101, సిద్దిపేట 16, సూర్యాపేట 34, వికారాబాద్ 21, వనపర్తి 9, వరంగల్ రూరల్ 39, వరంగల్ అర్బన్ 134, యాదాద్రి 10 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments