Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ నీటి ద్వారా సంక్రమిస్తుందా?

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (11:29 IST)
కరోనా వైరస్ క్రమంగా విజృభిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ వ్యాపిస్తోంది. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. కరోనావైరస్ తగ్గిందనుకుంటున్నారు కానీ అది మళ్లీ పెరుగుతోంది.

 
ఈ కరోనా వైరస్ తాగునీరు ద్వారా వస్తుందా అని కొందరికి సందేహాలున్నాయి. ఐతే నీటి ద్వారా COVID-19 వ్యాప్తి చెందదు అంటున్నారు వైద్యులు. ఈత కొలనులో లేదా చెరువులో ఈత కొట్టినట్లయితే ఆ నీటి ద్వారా కరోనా రాదు.

 
కానీ రద్దీగా ఉండే స్విమ్మింగ్ పూల్‌కి వెళితే, ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉంటే, వారికి కరోనా వుంటే మాత్రం సమస్యే. వారికి వున్న కరోనావైరస్ కచ్చితంగా సోకే అవకాశం ఎక్కువ. కనుక రద్దీగా వుండే ప్రదేశాల్లోకి వెళ్లకపోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments