Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయం లేదు.. కరోనా వైరస్ బాధితులు కోలుకుంటున్నారు

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (22:02 IST)
దేశంలో లాక్ డౌన్ కారణంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలను దాటింది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు, నియమనిబంధనలను అమలుచేస్తున్నాయి. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయని చెపుతున్నారు.
 
ఇప్పటికే సుమారు లక్ష మందికి పైగా కరోనా చికిత్స తీసుకుని కోలుకున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కరోనా వైరస్ బాధితులు, కోలుకున్నవారి సంఖ్య క్రింది విధంగా వుంది. బాధితుల సంఖ్య - 2,26,770 వుండగా మృతుల సంఖ్య 6,348, చికిత్సతో బయటపడినవారు 1,09,462 మంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments