Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరింతగా తగ్గిన కరోనా కేసులు - కలవరపెడుతున్న ఎక్స్ఈ

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:28 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోయాయి. అదేసమయంలో ఎక్స్ఈ కరోనా వేరియంట్ ఇపుడు కలవరపాటుకు గురిచేస్తుంది. ముంబైలో తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు నమోదైంది. 
 
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1033 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే మరింతగా తగ్గాయి. మరోవైపు, కరోనా బాధితుల్లో 1,222 మంది కోలుకోగా, 43 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11,639 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4.3 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 4,24,98,789 మంది కోలుకున్నారు. మొత్తం 5,21,530 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరోవైపు, కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలవరపెడుతుంది. ఈ తొలి కేసు ముుంబైలో నమోదైనట్టు వార్తలు వస్తుంటే, కేంద్ర మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments