Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా రిస్క్ జోన్లు ఇవే... సమూహ వ్యాప్తికి ఛాన్స్!

Webdunia
బుధవారం, 6 మే 2020 (09:30 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ జోరుకు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో బుధవారం నుంచి ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని సడలింపులు ఇచ్చారు. మద్యం షాపులు కూడా తెరిచేందుకు ఆ రాష్ట్రం అనుమతి ఇచ్చింది. కేంద్రం మార్గదర్శకాల మేరకు తెలంగాణాలో అన్ని సంస్థలు, కార్యాలయాలు పని చేయనున్నాయి. 
 
అయితే, తెలంగాణాలో మూడు జిల్లాలు మాత్రం అత్యంత ప్రమాదకారిగా మారినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. అందువల్ల ఆ జిల్లాల్లో ఇతరులు వెళ్లరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, ఈ జిల్లాల్లో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 
 
అలాగే, తెలంగాణాలో నమోదైన మొత్తం 1096 కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోనే ఏకంగా 726 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మూడు జోన్లలోనే 25 మంది చనిపోయారని గుర్తుచేశారు. అందువల్ల ఈ మూడు జోన్లతో పాటు.. మూడు జిల్లాల్లో కఠినమైన ఆంక్షలు విధించినట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments