Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైనిటాల్‌లో నవోదయ స్కూల్‌ విద్యార్థులకు కరోనా...

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (15:49 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ బుసలుకొడుతోంది. ఇప్పటికే రోజు వారీ కేసులు నమోదు రెట్టింపు అయ్యాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నవోదయా స్కూల్‌లో 85 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరందరినీ హాస్టల్‌లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
నైనిటాల్‌ జిల్లాలోని జవహర్ నవోదయ స్కూల్‌లో చదివే విద్యార్థుల్లో తొలుత 11 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్కూల్‌లోని 488 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 85 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వారిని హాస్టల్‌లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, గత నెల 30వ తేదీన 8 మంది విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ స్కూల్‌లో చదివే విద్యార్థుల్లో 70 శాతం మంది విద్యార్థులు దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments