Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్న డీడీ అధ్యక్షుడు కృష్ణారావు

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (08:30 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా మార్పు చేస్తూ ఆ నూతన పార్టీకి భారత రాష్ట్ర సమితి అనే నామకరణ చేసే కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి అనేక రాజకీయ పార్టీల నేతలకు స్వయంగా ఫోన్ ద్వారా సంప్రదించి అతిథులుగా ఆహ్వానం పలికారు. తమిళనాడు రాష్ట్రం నుంచి విడుదలై చిరుత్తైగళ్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు తిరుమావళవన్, ద్రావిడ దేశం అధినేత వి.కృష్ణారావును ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.‌
 
చెన్నై నుండి హైదరాబాద్‌కు వెళ్లిన ఈ ఇద్దరు నేతలను తెరాస నేతలు బాల్క సుమన్, శాసనమండలి సభ్యులు కౌసిక్ రెడ్డిలు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలుసుకున్న కృష్ణారావు అభినందనలు తెలియజేయడమే కాకుడా, తమిళనాడులోని తెలుగువారికి అందుబాటులో ఉండే విధంగా 'తెలంగాణ భవన్' అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.‌ ఈ కార్యక్రమంలో తరుమావళవన్‌తో పాటు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments