Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్న డీడీ అధ్యక్షుడు కృష్ణారావు

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (08:30 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా మార్పు చేస్తూ ఆ నూతన పార్టీకి భారత రాష్ట్ర సమితి అనే నామకరణ చేసే కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి అనేక రాజకీయ పార్టీల నేతలకు స్వయంగా ఫోన్ ద్వారా సంప్రదించి అతిథులుగా ఆహ్వానం పలికారు. తమిళనాడు రాష్ట్రం నుంచి విడుదలై చిరుత్తైగళ్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు తిరుమావళవన్, ద్రావిడ దేశం అధినేత వి.కృష్ణారావును ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.‌
 
చెన్నై నుండి హైదరాబాద్‌కు వెళ్లిన ఈ ఇద్దరు నేతలను తెరాస నేతలు బాల్క సుమన్, శాసనమండలి సభ్యులు కౌసిక్ రెడ్డిలు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలుసుకున్న కృష్ణారావు అభినందనలు తెలియజేయడమే కాకుడా, తమిళనాడులోని తెలుగువారికి అందుబాటులో ఉండే విధంగా 'తెలంగాణ భవన్' అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.‌ ఈ కార్యక్రమంలో తరుమావళవన్‌తో పాటు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments