Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా వున్నారా?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:05 IST)
పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా వున్నారా.. ఇంకెందుకు ఆలస్యం.. సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, క్లర్క్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 
 
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 మే 2020. 617 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ పరిధిలో ఉద్యోగాలుంటాయి. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు వుంటుందని.. ఆన్‌లైన్ పరీక్ష, టైపింగ్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ అన్నీ ఆన్‌లైన్‌లో వుంటుందని సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ తెలిపింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments