Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా వున్నారా?

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:05 IST)
పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా వున్నారా.. ఇంకెందుకు ఆలస్యం.. సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ లోకో పైలట్, క్లర్క్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 
 
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 మే 2020. 617 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ పరిధిలో ఉద్యోగాలుంటాయి. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు వుంటుందని.. ఆన్‌లైన్ పరీక్ష, టైపింగ్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ అన్నీ ఆన్‌లైన్‌లో వుంటుందని సౌత్ ఈస్ట్రన్ రైల్వేస్ తెలిపింది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments