Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ బ్యాగ్ బరువును తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు రెడీ..

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (12:47 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గిపోయింది. ఒకటి, రెండు తరగతులకు పుస్తకాల బరువును తగ్గించే దిశగా ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత వారమే పాఠశాలలకు సర్క్యులర్ అందిన సంగతి తెలిసిందే. 
 
ఒకటి, రెండు తరగతులకు 1.5 కేజీల బరువు కంటే అధికంగా వుండకూడదని, మూడవ తరగతి నుంచి ఐదు తరగతి వరకు (3 కేజీలు), ఆరవ తరగతి నుంచి-7వ తరగతి వరకు (నాలుగు కేజీలు), 8-9 తరగతులకు (4.5 కేజీలు), పదవ తరగతి విద్యార్థులకు ఐదు కేజీల బరువు వుండాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ పంపిన నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఈ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టింది. 
 
కేంద్రం పంపిన సర్కారు మేరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల బరువును నియంత్రించే విధానాన్ని అమలు పరచనున్నట్లు వెల్లడించింది. విద్యార్థి దశ పుస్తకాల బరువును మితంగా మోస్తే సరిపోతుందని.. బరువున్న బ్యాగులను మోయడం ద్వారా విద్యార్థులకు వెన్ను సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కేంద్రం పంపిన సర్క్యులర్‌లో తెలిపిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments