Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ బ్యాగ్ బరువును తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు రెడీ..

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (12:47 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గిపోయింది. ఒకటి, రెండు తరగతులకు పుస్తకాల బరువును తగ్గించే దిశగా ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత వారమే పాఠశాలలకు సర్క్యులర్ అందిన సంగతి తెలిసిందే. 
 
ఒకటి, రెండు తరగతులకు 1.5 కేజీల బరువు కంటే అధికంగా వుండకూడదని, మూడవ తరగతి నుంచి ఐదు తరగతి వరకు (3 కేజీలు), ఆరవ తరగతి నుంచి-7వ తరగతి వరకు (నాలుగు కేజీలు), 8-9 తరగతులకు (4.5 కేజీలు), పదవ తరగతి విద్యార్థులకు ఐదు కేజీల బరువు వుండాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ పంపిన నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఈ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టింది. 
 
కేంద్రం పంపిన సర్కారు మేరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల బరువును నియంత్రించే విధానాన్ని అమలు పరచనున్నట్లు వెల్లడించింది. విద్యార్థి దశ పుస్తకాల బరువును మితంగా మోస్తే సరిపోతుందని.. బరువున్న బ్యాగులను మోయడం ద్వారా విద్యార్థులకు వెన్ను సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కేంద్రం పంపిన సర్క్యులర్‌లో తెలిపిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments