అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పరీక్షల రీ షెడ్యూల్ జారీ

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (16:53 IST)
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల రీ-షెడ్యూల్ తేదీను తాజాగా ప్రకటించారు. మే నెల 8, 9, 21వ తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షలను మే 8న అగ్రికల్చర్ ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షను మే 9న నిర్వహిస్తారు. సివిల్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన పరీక్షను మే 21వ తేదీన ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహించాలని నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments