Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పరీక్షల రీ షెడ్యూల్ జారీ

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (16:53 IST)
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల రీ-షెడ్యూల్ తేదీను తాజాగా ప్రకటించారు. మే నెల 8, 9, 21వ తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షలను మే 8న అగ్రికల్చర్ ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షను మే 9న నిర్వహిస్తారు. సివిల్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన పరీక్షను మే 21వ తేదీన ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహించాలని నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments