Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూబీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. హోమ్ లోన్‌పై వడ్డీ తగ్గింపు

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (13:37 IST)
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్‌పై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇది నవంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది.

రూ.30 లక్షలకు పైగా తీసుకునే హోంలోన్స్‌కు ఇది వర్తిస్తుంది. ఇటీవల వివిధ బ్యాంకుల తమ తమ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇప్పుడు యూబీఐ వడ్డీ రేటును తగ్గించింది.
 
సాధారణ కస్టమర్లకు పది బేసిస్ పాయింట్లు తగ్గించగా, మహిళలకు మరో 5 బేసిస్ పాయింట్లు రాయితీని ఇస్తోంది. డిసెంబర్ 31వ తేదీ వరకు హోంలోన్ పైన ప్రాసెసింగ్ చార్జీలను పూర్తిగా మినహాయిస్తున్నట్లు తెలిపింది.

టేకోవర్ గృహరుణాలపై రూ.10,000 వరకు లీగల్, వాల్యుయేషన్ చార్జీలను ఎత్తివేసింది. యూబీఐతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా వడ్డీ రేట్లు తగ్గించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments