Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం, బాబూ ప్రతిదీ రాజకీయమేనా? రోజా ప్రశ్న

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (11:49 IST)
రాష్ట్రంలో దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా. మహిళలకు భద్రత కోసం త్వరలో ఒక కొత్త యాప్‌ను రూపొందించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. గాజువాకలో ప్రేమోన్మాది దాడిలో వరలక్ష్మి మృతి చెందడం బాధాకరమన్నారు.
 
అయితే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడానికి ప్రయత్నిస్తుంటారన్నారు.
 
విమర్సలు చేసేముందు ప్రభుత్వ ఇన్వాల్మెంట్ అందులో ఎంతమాత్రం ఉంది. అసలు ప్రభుత్వాన్నే బాధ్యులను ఎందుకు చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments