Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవలం 45 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ లోన్.. ఎస్‌బీఐ

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (18:45 IST)
లాక్ డౌన్ కారణంగా ఎమర్జెన్సీ లోన్ స్కీమ్ పేరుతో స్టేట్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు బ్యాంకు నుంచి లోన్ పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణ మొత్తంపై 10.5 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది.
 
అంతేగాకుండా.. నెలసరి చెల్లింపులు కూడా ఆరునెలల తర్వాత ప్రారంభమవుతాయి. లోన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత మొదటి ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా రుణం పొందేందుకు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఈ విధానం ఖాతాదారులకు ఎంతో వెసులుబాటు కలిగిస్తుందని ఎస్‌బీఐ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments